30-09-2025 12:00:00 AM
నిజామాబాద్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల కై సోమవారం రెండు దరఖాస్తులు వచ్చాయి. కొత్త వైన్ షాపుల టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన ఎక్సైజ్ అధికారులు కొత్తగా 2025-2027 సంవత్సరానికి అర్జెంటుకానాలకై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం దుఖానలకు రెండు దరఖాస్తులను కోరిపల్లి రంజిత నందిపేట్ మండల్ జి.ఎస్.ఎల్: నంబర్.030, నందిపేట్ వైన్స్ కొరకు కాస్తు చేశారు. శ్రీనివాసరావు నందిపేట్ మండల ఆంధ్ర నగర్ కు జిఎస్ఎల్ నంబర్ : 091, మైలారం గ్రామం సిరికొండ మండల కోసం దరఖాస్తు చేశారని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంటెడ్ మల్లారెడ్డి తెలిపారు.