calender_icon.png 24 July, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యకు గురైన యువకుని ఆచూకీ లభ్యం

23-07-2025 01:31:49 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటన శివంపేట మండలం మాగ్దూంపూర్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ కేసును తూప్రాన్ సిఐ రంగకృష్ణ దర్యాప్తు చేపట్టగా బోరబండ నివాసి మహమ్మద్ సభిల్ 21గా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా సిఐ రంగాకృష్ణ విరోచితమైన సాహసంతో కేసులోని పూర్తి వివరాలు సేకరించే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.