28 June, 2026 | 1:50 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

మత్స్య కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ

22-11-2025 01:38 AM

- జిల్లా మత్స్య సంఘం డైరెక్టర్ చిలుముల నరహరి 

 కొండపాక, నవంబర్ 21:కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో మత్స్య కార్మికులు, ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జెండా ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా మత్స్య కార్మిక సంఘం డైరెక్టర్ చిలుముల నరహరి మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం సభ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సంక్షేమ పథకాలను మచ్చ కార్మికులకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండలం ముదిరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శి పాతాళ కొండలు, దుద్దెడ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మిద్దె శివకుమార్, ఉపాధ్యక్షులు జగపతి నాగులు ప్రధాన కార్యదర్శి గొడుగు కనకయ్య తదితరులుపాల్గొన్నారు.