17 April, 2026 | 3:35 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

యూపీఎస్సీ ఫలితాల్లో ‘కేపీఎస్ 21వ సెంచరీ’కి ర్యాంకుల పంట

23-04-2025 12:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్, ఢిల్లీలోని కేపీఎష్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుంచి 20 మంది విద్యార్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష-2024లో ర్యాంకులు సాధించారు. తమ విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించటం చాలా గర్వకారణం అని అకాడమీ చైర్మన్ పి కృష్ణప్రదీప్ అన్నారు.

ఈ అకాడమీ నుంచి టాప్ ర్యాంకర్లలో కొంతమంది.. అమన్ తివారి  ర్యాంక్ (74), పుల్కిత్ బన్సల్ (155), ఆశిష్ రఘువంషి (202), రిశికా (217), హేమంత్ శంకర్ (223), సాయి రోహన్ (892) ఉన్నారు. ఈ సందర్భంగా పి. కృష్ణప్రదీప్ మాట్లాడుతూ.. తమ విద్యార్థుల విజయం ఎంతో గర్వకారణమన్నారు.

తమ అకాడమీ వారి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన మార్గ నిర్దేశం అణువణువునా అందించారన్నారు. డైరెక్టర్ డాక్టర్ భవానీ శంకర్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.