4 July, 2026 | 9:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

యూపీఎస్సీ ఫలితాల్లో ‘కేపీఎస్ 21వ సెంచరీ’కి ర్యాంకుల పంట

23-04-2025 12:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్, ఢిల్లీలోని కేపీఎష్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుంచి 20 మంది విద్యార్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష-2024లో ర్యాంకులు సాధించారు. తమ విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించటం చాలా గర్వకారణం అని అకాడమీ చైర్మన్ పి కృష్ణప్రదీప్ అన్నారు.

ఈ అకాడమీ నుంచి టాప్ ర్యాంకర్లలో కొంతమంది.. అమన్ తివారి  ర్యాంక్ (74), పుల్కిత్ బన్సల్ (155), ఆశిష్ రఘువంషి (202), రిశికా (217), హేమంత్ శంకర్ (223), సాయి రోహన్ (892) ఉన్నారు. ఈ సందర్భంగా పి. కృష్ణప్రదీప్ మాట్లాడుతూ.. తమ విద్యార్థుల విజయం ఎంతో గర్వకారణమన్నారు.

తమ అకాడమీ వారి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన మార్గ నిర్దేశం అణువణువునా అందించారన్నారు. డైరెక్టర్ డాక్టర్ భవానీ శంకర్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.