14 July, 2026 | 6:53 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు

27-12-2025 01:06 AM

మహబూబాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): వంగవీటి మోహనరంగా వర్ధం తి వేడుకలు మహబూబాబాద్ పట్టణంలోని తొమ్మిదవ వార్డులో నిర్వహించారు. వంగవీటి మోహనరంగా చిత్రపటానికి శంతన్ రామరాజు, కమ్మగాని కృష్ణమూర్తి, గుగులోతు రాములు నాయక్, గండు మురళి, బాలరాజు, కృష్ణ, నవీన్, వెంకన్న తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివా ళులు అర్పించారు.

ఈ సందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ పేదల పక్షపాతిగా నిలిచి వంగవీటి రంగా అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. నేటితరం రాజకీయ నాయకులకు రంగా స్ఫూర్తిదాతగా నిలుస్తారన్నారు.