13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వీరభద్రుడి సన్నిధిలో వాస్తు పూజ హోమం

13-01-2026 02:14 AM

త్రిశూలం చౌరస్తా వాటర్ ఫౌంటెయిన్ ప్రారంభం

బ్రహ్మోత్సవాలకు హాజరైన వేలాది మంది భక్తులు

భీమదేవరపల్లి, జనవరి 12 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం సోమవారం వాస్తు పూజ హో మం, బలిహరణ గణపతి పూజ, నిత్య హో మాలు, హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు కొనసాగాయి. దేవస్థాన ముఖద్వారం వద్ద నూతనంగా ఏర్పా టు చేసిన త్రిశూలం చౌరస్తా వాటర్ ఫౌంటెయిన్‌ను ఆవిష్కరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వయంగా సుమారు 20 లక్ష ల వ్యయంతో త్రిశూలం చౌరస్తా ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సఖ్యలో తరలివచ్చా రు. దేవదాయశాఖ సహాయ కమిషనర్ రామాల సునీత, ఈవో కిషన్ రావు, దేవాలయ ఉప ప్రధాన అర్చకులు రాజయ్య, ము ఖ్యఅర్చకులు మొగిలిపాలెం రాంబాబు, వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బొజ్జపురి అశోక్ ముఖర్జీ పాల్గొన్నారు.