12 June, 2026 | 5:00 PM

Breaking News

శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •   ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు   •   పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి   •  

కలెక్టర్‌ను సన్మానించిన మహమ్మదాబాద్ గ్రామస్తులు

14-10-2025 12:47 AM

మంచిర్యాల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఎన్నో ఏండ్లుగా 170 కుటుంబాలుకు సంబంధించిన 457 ఎకరాల భూ సమస్యలను కలెక్టర్ ఆదేశాలతో జన్నారం తహశీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, రెవెన్యూ అధికారుల సమన్వయంతో రైతుల సమక్షంలో పరిష్కరించారు.

కలెక్టర్ ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేస్తూ సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ కుమార్‌దీపక్‌ను మహమ్మదాబాద్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో మాజీ సర్పం లక్ష్మణ్ పాల్గొన్నారు.