11 May, 2026 | 9:53 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ప్రవాసి వాణిలో పాల్గొన్న వినయ్ రెడ్డి

09-09-2025 08:42 PM

అర్మూర్ (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం పంజాగుట్టలోని ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన ప్రవాస వాణి కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి(Congress Party Incharge Prodduturi Vinay Kumar Reddy) పాల్గొన్నారు. గల్ఫ్ బాధితుల సమస్యలు విన్నారు. ఆ సమస్యలను పరిష్కరించమని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.