17 April, 2026 | 2:23 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

కేటీఆర్‌ను కలిసిన వరంగల్ జిల్లా పార్టీ నాయకులు

06-05-2025 07:12 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతంగా నిర్వహించినందుకు వరంగల్ జిల్లా పార్టీ బృందానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ అవకాశం ఉమ్మడి వరంగల్ జిల్లాకు కల్పించినందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సభను విజయవంతం చేయడంలో నిరంతరం శ్రమించిన నాయకులకు, ముఖ్యంగా గత నెల రోజులుగా 6 జిల్లాల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లలో నిమగ్నమై కృషి చేసిన సందర్బంగా కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.