5 March, 2026 | 5:20 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

02-10-2025 12:00 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్

పాపన్నపేట, అక్టోబర్ 1 :స్థానిక  సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని నార్సింగిలో ఎన్నికల కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలు, 40 సర్పంచ్ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంతోష్ చారి, నాయకులు నరేష్, ఇమ్మానియేల్, నాగభూషణం, లక్ష్మణరావు, పెంటయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.