14 July, 2026 | 3:59 PM

Breaking News

సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •  

ఆశావాహుల్లో టెన్షన్ రిజర్వేషన్లు మారుతాయా..? ఉంటాయా?

04-10-2025 12:00 AM

వలిగొండ, అక్టోబర్ 3 (విజయక్రాంతి) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఈనెల 8న తెలియజేయ నుండడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులలో రోజురోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లు ప్రకటించగా ఈ నెల 8న కోర్టు తెలియజేసే తీర్పుతో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు ఉంటాయా లేక మారుతాయా అనే ఉత్కంఠత సర్వత్ర నెలకొంది. అయితే ఎన్నికల నిర్వహణకు సమయం లేకపోవడంతో ఆశావాహులు పోటాపోటీగా తమ నేతలను  ప్రసన్నం చేసుకోవడానికి ప్రదక్షిణాలు ప్రారంభించి, దసరా సందర్భంగా తమ అనుచరగణాలకు విందులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.