28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

లలితాత్రిపుర సుందరీదేవి ఆలయంలో పనులు ప్రారంభం

24-11-2025 12:00 AM

కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోనీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయ అభివృద్ధి పనులను ఆదివారం ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక విశిష్ట అతిథులుగా ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆచార్యతంలో పూజా కార్యక్రమం నిర్వహించారు.

వర హై రాజ్యశ్యామల లలిత త్రిపుర సుందరి క్షేత్ర అభివృద్ధి పనులలో తమ వంతు సేవ చేసు కునే వారు అర్చకులను ఆలయ కమిటీ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సిద్ది రెడ్డి, కార్యదర్శి దామోదర్, కోశాధికారి శ్రీనివాస్, అర్చకులు వినోద్ శర్మ, ఉమేష్ శర్మ, రామశర్మ, ప్రవీణ్ శర్మ,తదితరులు పాల్గొన్నారు.