14 July, 2026 | 11:22 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

కుస్తీ పడతా -వలపు వాకిట..

12-05-2025 02:02 AM

రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.  మూడో పాట విడుదలైంది. ‘రాత్రంతా రచ్చే.. మరి నువ్వంటే పిచ్చే..  పద దోస్తీ కడతా.. కుస్తీ పడతా -వలపు వాకిట..’ అంటూ సాగుతోందీ గీతం. చైతన్యప్రసాద్ రచించిన ఈ పాట ను యువన్ శంకర్‌రాజా, నిత్యశ్రీ ఆలపించారు. యువన్ తెలుగులో తొలిసారి పాడిన పాట ఇదే కావడం విశేషం.