క్రీడలు సమాజానికి మూలస్తంభం
20-12-2025
ముషీరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): క్రీడలు ఆరోగ్యకరమైన, చైతన్యవం తమైన సమాజానికి మూలస్తంభం అని భారత బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ విజేత పద్మభూషణ్ నైనా నెహ్వాల్ అన్నారు. క్రీడలలో పాల్గొనే విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణిస్తారని అన్నా రు. నగరంలోని డిఆర్ఎస్ఐఎస్ క్యాంపస్ లో శుక్రవారం జరిగిన డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 23వ వార్షిక క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలలో సైనా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.